ప్లాస్మోడియా అనే సూక్ష్మజీవి దోమ కాటు వల్ల మనిషి రక్తంలోకి ప్రవేశించడం వల్ల మలేరియా వస్తుంది. ఈ జ్వరంలో తీవ్రమైన వణుకు, చలి జ్వరం వస్తాయి. జ్వరం విడిచి విడిచి వస్తుంది. మలేరియా చాలా పాత జబ్బు. పరిణామ క్రమంలో కోతి జాతుల నుండి మనిషి విడిపోకముందే 'మలేరియా క్రిమి' ఉంది. మలేరియా చెడ్డగాలి వల్ల వస్తుందనుకునేవాళ్లు. కానీ వంద ఏళ్లకు ముందు ఒక భారతీయ మిలటరీ డాక్టరు దోమల వల్ల మలేరియా వస్తుందని కనుగొన్నారు. ఆయన పేరే రొనాల్డ్ రాస్. రాష్ట్రంలోని సికింద్రాబాద్లోనే ఆయన పరిశోధనలు సాగాయి.
Showing posts with label Malaria-life-cycle. Show all posts
Showing posts with label Malaria-life-cycle. Show all posts
Wednesday, 19 September 2012
Subscribe to:
Posts (Atom)






